కంప్యూటర్లను, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ దిగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించడంతో విదేశాల నుంచి వచ్చే వారు వాటిని తీసుకురావొచ్చా లేదా అనే విషయం పై సందిగ్ధంలో కేంద్ర ప్రభుత్వం. దేశ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నా కూడా కొన్ని ఆంక్షలను కొంతవరకు సవరించే ప్రయత్నాల్లో ఉంది.
కాగా వ్యక్తిగత అవసరాలకు కంప్యూటర్లను గిఫ్ట్ పర్పస్లో ఎవరైనా వాటిని ఇండియాకు తీసుకురావచ్చు కానీ అమ్మలేరు. అలాగే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 20 వస్తువుల వరకూ ఉంటే మనం వాటిని ఎందుకు తెస్తున్నామో వివరించాల్సి ఉంటుంది.