దివ్యాంగ స్కాలర్ షిప్ | కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల్లో 1-10 వరకు చదివే దివ్యాంగ విద్యార్థులకు 2023-24కి ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి సంధ్యారాణి తెలిపారు.
కావాల్సిన పత్రాలు
పాస్పోర్టు ఫోటో, సదరం సర్టిఫికెట్, కులం, ఆదాయం, ఆధార్, విద్యార్హత, బ్యాంక్ పాస్బుక్ కాపీ
Website:- https://telanganaepass.cgg.gov.in/ లో అప్లై చేసుకోవాలని, HMలు తెలిపారు.