Home   »  వార్తలుతెలంగాణ   »   తేలుకాటు.. ఆపై పక్షవాతం.. వృద్ధురాలి మృతి

తేలుకాటు.. ఆపై పక్షవాతం.. వృద్ధురాలి మృతి

schedule mounika

ములుగు :కునారపు వెంకటమ్మ(70) ఇటీవల తేలుకాటు గురై ఆపై పక్షవాతం రావడంతో వృద్ధురాలి మృతి చెందింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 3వ వార్డుకు చెందినది. కునారపు వెంకటమ్మఇటీవల తేలుకాటు గురైనది. వారి కుటుంబ సభ్యులు వైద్యం అందించారు. మళ్లీ పక్షవాతం రావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి, ఇంటికి తీసుకువచ్చారు, ఆరోగ్యం మెరుగు పడలేదు. పరిస్థితి విషమంగా మారి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో వృద్ధురాలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.