చంద్రయాన్-3 విక్రమ్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా ఆ ప్రాంతానికి “శివశక్తి” గా ప్రధాని మోదీ నామకరణం చేయడంపై ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్లో ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తలు పాత్ర ఉన్నదన్నారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశాలకు “శివశక్తి తిరంగా” పేర్లు పెట్టడం సంతోషంగా ఉందని ఇంజినీర్ పద్మావతి తెలిపారు. ప్రధాని తమలో స్పూర్తి నింపారన్నారు. ‘ప్రజ్ఞాన్ రోవర్ తనకు ఓ బేబీ లాంటిది. మూన్పై ఆ బేబీ స్టెప్పులేస్తోంది’ అని మరో ఇంజనీర్ రీమా తెలిపారు.
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండైన ప్రాంతానికి నామకరణం: మోదీ
Related News
Also Read