కరీంనగర్: ఈ రోజు కరీంనగర్ MP, BJP జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కోడె మొక్కును చెల్లించుకుని వేద పండితుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ CM KCR, MIM చీఫ్ OYC ఇద్దరు అన్నదమ్ములన్నారు. MIM పార్టీ దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
సవాల్ విసిరిన బండి సంజయ్…!
Related News
Also Read