హైదరాబాద్: కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని పలు వాగులు, వంకలు, వరద నీటితో ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేవెళ్ల మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామ సమీపంలో Musi ఉపనది అయిన ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు.
Musi ఉపనది అయిన ఈసీ నది ఉగ్రరూపం
Related News
Also Read