మహబూబ్ నగర్ కురిహినిశెట్టి కాలనీ కి చెందిన శ్రావణి (16) టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలలో 8.2 గ్రేడ్ వచ్చింది. దింతో తాను సంతోషం తో అందరికి స్వీట్లు పంచింది కానీ ఊహించని విధంగా కొదిసేపటికే శ్రావణి ఉరేసుకొని చనిపోయింది.
అయితే తన స్నేహితుల కంటే తనకు తక్కువ మార్కులు వచ్చాయి అని మనస్తాపంతో సంతోషంగా స్వీట్లు పంచి పెట్టిన కొదిసేపటికే ఉరేసుకొని చనిపోయింది.