హైదరాబాద్: సీనియర్ నటుడు శరత్బాబు (71) హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. శరత్ బాబు చాలా రోజులుగా AIG హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు.
శరత్బాబు శరీరం మొత్తం సెప్సిస్ శరీరంలోని ఇన్ఫెక్షన్ల కారణంగానే సెప్సిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది.ఆ కారణంగానే మృతి చెందాడని , మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
శరత్ బాబు మృతదేహాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.