తాడేపల్లి : మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి బుధవారం CM క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో YSRCP లో చేరారు.
తాడేపల్లి: మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, ఆయన సతీమణి శాంతిజ్యోతి బుధవారం CM క్యాంపు కార్యాలయంలో CM జగన్మోహన్రెడ్డి సమక్షంలో YSRCPలో చేరారు. ఈ మేరకు రావెల కిషోర్బాబుకు CM జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
YSRCPలో చేరిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ విల్సన్బాబు
అనంతరం గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ విల్సన్బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా బుధవారం CM క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో YSRCPలో చేరారు. ఈ మేరకు విల్సన్కు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ MP నందిగాం సురేష్, ఎమ్మెల్సీ L. అప్పిరెడ్డి, బాలసాని కిరణ్కుమార్ పాల్గొన్నారు.
ALSO READ: ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు AP అసెంబ్లీ సమావేశాలు..