AP Assembly Sessions 2024 | రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.
AP Assembly Sessions 2024 | రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభమైయ్యాయి. దీనిపై గవర్నర్ S.అబ్దుల్ నజీర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి Y.S.జగన్ మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: AP అసెంబ్లీ నుంచి TDP వాకౌట్..!