Home   »  క్రీడలు   »   తదుపరి 3 టెస్టులకు భారత జట్టును ప్రకటించిన BCCI

తదుపరి 3 టెస్టులకు భారత జట్టును ప్రకటించిన BCCI

schedule mahesh

Indian squad | ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా చివరి 3 టెస్టులకు BCCI భారత జట్టును ప్రకటించింది.

bcci-announces-indian-squad-for-3-tests

Indian squad | ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మిగిలిన చివరి 3 టెస్టులకు BCCI భారత జట్టును ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, బుమ్రా, జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌, పాటీదార్‌, సర్భరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, శ్రీకర్ భరత్‌, అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్ యాదవ్‌, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌లను ఎంపిక చేసింది. కోహ్లీ అందుబాటులో లేకుండా పోగా ఫిట్‌నెస్‌ను బట్టి జడేజా, KL రాహుల్‌ జట్టులోకి వచ్చే ఛాన్సుంది.

Also Read | డబుల్‌ సెంచరీతో చెలరేగిన నిషాంక.. అఫ్గాన్‌పై లంక భారీ విజయం