Home   »  ఆంధ్రప్రదేశ్   »   830 కోట్లతో ఏపీలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంఖుస్థాపన..

830 కోట్లతో ఏపీలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంఖుస్థాపన..

schedule ranjith

విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లి గ్రామంలో రూ.830 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇంగ్లీష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, బోటనీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, బి.కామ్ వృత్తి విద్యా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 14 అకడమిక్ కోర్సులు,కోర్సులను ఆఫర్ చేస్తుంది.