Home   »  ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయంవార్తలు   »   గాంధీభవన్లో ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీల భేటీ.

గాంధీభవన్లో ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీల భేటీ.

schedule mounika

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటి హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఇవాళ ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీలు భేటీ కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. మాణిక్ రావు ఠాక్రే , భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, మరో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తొలి జాబితా ప్రకటనపై TPCC కసరత్తు చేస్తోంది.