Home   »  ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయంవార్తలు   »   సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి.

సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి.

schedule mounika

నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ కేసులో 145 పేజీలతో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటు కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇందులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరును చేర్చిన విషయం తెలిసిందే.