Today 27 March 2024 Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996కు చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 22,123 వద్ద స్థిరపడింది. కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి. ఈ క్రమంలో నేడు రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లలో కొనసాగిన కొనుగోళ్ల జోరు మార్కెట్లను లాభాల బాట పట్టించింది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్స్ | Today 27 March 2024 Stock Markets
రిలయన్స్ (3.60%), మారుతి (2.40%), బజాజ్ ఫైనాన్స్ (1.63%), టైటాన్ (1.52%), కోటక్ బ్యాంక్ (1.14%), అదానీ పోర్ట్స్, HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, NTPC, ITC, టాటా స్టీల్ కంపెనీ.
టాప్ లూజర్స్:
విప్రో (-1.57%), HCL టెక్నాలజీస్ (-1.02%), TCS (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.81%), నెస్లే ఇండియా (-0.79%), హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, గ్రాసిమ్, కోల్ ఇండియా, బ్రిటానియా, దివీస్ ల్యాబ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, BPCL, ఇన్ఫోసిస్, JSW స్టీల్ కంపెనీ
Also Read: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!