కమలాపూర్: మెగాస్టార్ చిరంజీవి పుటినరోజు వేడుకలను అంజనీపుత్రఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమలాపూర్లో ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలోనిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 100మంది విద్యార్థులకు మిఠాయిలతో పాటు నోట్బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గట్టు నారాయణ గౌడ్, వెనిశెట్టి శివకుమార్, కాటంతిరుపతి, నాగరాజా, ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కమలాపూర్లో చిరంజీవి పుట్టినరోజువేడుకలు..
Related News
Also Read