జాతిరత్నం సినిమా హీరో నవీన్ పొలిశెట్టికి టాలీవుడ్ జేజమ్మ అనుష్క ప్రాంక్ కాల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చిన వీడియోవైరల్ అవుతోంది. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే, అయితే ఈ సినిమాకు సంబంధించి నవీన్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. లైవ్లో నవీన్కు కాల్ చేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని ఆ ఫంక్షన్లో స్టాండప్ కామెడీ చేయాలంటూ అడుగుతూ అనుష్క కొంతసేపు ఆటపట్టించారు. కొద్దిసేపటి తర్వాత తనతో మాట్లాడేది అనుష్క అని నవీన్ గుర్తించాడు.
ప్రాంక్ కాల్ చేసిన జేజమ్మ….
Related News
Also Read