సూపస్టార్ రజనీకాంత్ 170వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది క్లారిటీ ఇచ్చేశారు. జై భీమ్ మ్మూవీ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్తో రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను గురువారం అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు
కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించనుంనాడు. బిగ్ బి అమితాబ్, ఫహాద్ ఫాజిల్, శర్వానంద్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో రజినీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్లేనా? అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు