Home   »  అంతర్జాతీయం   »   జో బైడెన్ భారత్‌ పర్యటన ఖరారు

జో బైడెన్ భారత్‌ పర్యటన ఖరారు

schedule mahesh

వాషింగ్టన్‌: G20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బై డెన్‌ గురువారం భారత్‌కు రానునున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు ప్రకటించాయి. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న G20 సమ్మిట్ అధ్యక్ష దేశంగా భారతదేశం ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వనుంది.