వాషింగ్టన్: G20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బై డెన్ గురువారం భారత్కు రానునున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించనున్నట్లు వైట్హౌస్ వర్గాలు ప్రకటించాయి. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న G20 సమ్మిట్ అధ్యక్ష దేశంగా భారతదేశం ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వనుంది.
జో బైడెన్ భారత్ పర్యటన ఖరారు
Related News
Also Read