పదో తరగతి పాసై విమానాశ్రయాల్లో పనిచేయాలనే ఆసక్తితో ఉన్నవారికి గుడ్ న్యూస్. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఉద్యోగాలకు(నైపుణ్యం అవసరంలేని కేటగిరీలో) నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కేటగిరీల్లో 998 ఉద్యోగాలకు ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AIASL) ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుని అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన,అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 18లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి అర్హతతో ఎయిర్ పోర్టులోఉద్యోగాలు
Related News
Also Read