ఆంధ్రప్రదేశ్: ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. సెప్టెంబర్ 27 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సివిల్ అసిస్టెంట్ సర్జన్, టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల శాఖ), అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, ఇండస్టీయల్ ప్రమోషన్ ఆఫీసర్, FSO, గ్పూప్-4 (లిమిటెడ్), జూ.ట్రాన్సలేటర్ TEL,టెక్నికల్ అసిస్టెంట్ (మైన్స్), DPO గ్రేడ్-2 ఉద్యోగాలకు GS, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అక్టోబర్ 3న జరగుతాయి.
APPSC అర్హత
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
- భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ చదివి ఉండాలి.
APPSC ఖాళీల దరఖాస్తు ఫీజు
- జనరల్ / OBC / EWS: 250/-
- SC / ST: 250/-
- డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించవచ్చు.