జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రవేశ గడువు నేడు చివరి తేదీ కాగా మళ్ళీ ఈ నెల 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అర్హుత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. నవోదయ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు10 నాటికే దరఖాస్తు గడువు ముగియాల్సింది అయితే ఇంకా సీట్లు పూర్తిగా భర్తీ కాకపోవడంతో రెండవ సారి కూడా తేదీని పొడిగించినట్లు తెలిపారు.
6వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…
Related News
Also Read