హైదరాబాద్: రెగ్యులర్ కాలేజీకి వెళ్లకుండా ఆర్ట్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశాన్ని కల్పించింది. హాజరు నుంచి మినహాయింపు పొందడానికి అభ్యర్థులు రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలు రాయవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. అలాంటి విద్యార్థులు ఈ నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించండి లేదా 040-24600110, ఇంటర్ పరీక్షల కంట్రోలర్ జయప్రదాబాయికి కాల్ చేయండి.
ఇంటర్ బోర్డు శుభవార్త.. 500 ఫీజు చెల్లిస్తే హాజరు నుంచి మినహాయింపు.
Related News
Also Read