ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు రేపటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లు ప్రారంభమవుతాయి. ఆగస్టు 11 నుండి 14 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ఇప్పటికే రిజిస్టేషన్ల ప్రక్రియ పూర్తికాగా కొన్ని నెట్వర్క్ సమస్యలతో కౌన్సెలింగ్ మధ్యలో నిలిచిపోయింది. అందువల్ల తిరిగి 16వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.
పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం
Related News
Also Read