హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సినిమాలకు విరామం ఇచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. తాజాగా సమంత మరో అడుగు ముందుకు వేసి సంచలన నిర్ణయం తీసుకుంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడే వారికి అండగా నిలబడి ఆ వ్యాధిపై అవగాహన కల్పించడం, బాధితుల్లో ధైర్యాన్ని నింపనుంది. మయోసైటిస్ వ్యాధిని నివారించడానికి మనోధైర్యం ఒక్కటే మార్గం అంటూ, ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా సమంత వ్యవహరించనుంది.
సమంత సంచలన నిర్ణయం…!
Related News
Also Read