నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సూపర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్లు రాబడుతోంది. రజనీ తన డైలాగులతో, స్టైల్తో రికార్డులు సురిష్టిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు చేసిన తొలి భారత చిత్రం ‘జైలర్’ తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. గతంలో సీక్వెల్ చిత్రాలు కేజీఎఫ్-2, బాహుబలి-2 ఈ ఘనతను సాధించాయి. కాగా, ఆగస్టు 10న విడుదలైన ఈ మూవీలో రజినీకాంత్ నటన హైలెట్గా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.525 కోట్ల (గ్రాస్)ను వసూలు చేసింది.
సరికొత్త రికార్డు జైలర్ సినిమా
Related News
Also Read