న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇద్దరి కోసమే పనిచేస్తుందని ఒకటి అదానీ రెండు అంబానీ ల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని అన్నారు. రెండు రోజుల INDIA కూటమి సమావేశాలు విజయవంతంగా జరిగాయని చెప్పారు. సీట్ల షేరింగ్ పై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలలో BJP కి ఓటమి తప్పదని కేజ్రీవాల్ హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వ పతనం మొదలయ్యింది…!
Related News
Also Read