Home   »  జాతీయం   »   మోడీ రాజకీయ నాటకం..?

మోడీ రాజకీయ నాటకం..?

schedule sirisha

ఢిల్లీ: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రసంగిస్తూ భారత ప్రజలను “నా తోటి పౌరులు”నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులు” అని సంబోధించకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం పొడవునా దేశాన్ని తన “కుటుంబ సభ్యులు” అని సంబోధించారు. “నా ప్రియమైన 140 కోట్ల కుటుంబ సభ్యులు” అని ప్రారంభించారు.

2024లో ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని ఇలా ప్రసంగించారు. ప్రజలను BJP వైపు తిప్పుకునేలా పథకాల జల్లులు కురిపిస్తూ మళ్ళీ నేను 2025 లో కూడా జెండా ఎగురవేసే అదృష్టం కల్పించాలి అని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ. రూ.15 వెల కోట్లతో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని మోదీ తెలిపారు.