చత్తీస్గఢ్ | చత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయిలో విషాదం చోటుచేసుకుంది. భార్య దగ్గర నుంచి భర్త ఫోన్ లాక్కోవడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ
Continue reading భర్త ఫోన్ లాక్కోవడంతో భార్య ఆత్మహత్య
జాతీయం
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8మంది మృతి..!
Explosion in fireworks factory | తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.
Continue reading బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8మంది మృతి..!
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కానున్న కేజ్రీవాల్
kejriwal | ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంపై ED కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అడిషనల్
Continue reading వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కానున్న కేజ్రీవాల్
ఢిల్లీ ఛలో మార్చ్ లో విషాదం.. గుండెపోటుతో ఓ రైతు మృతి
Delhi Chalo March | కేంద్రంతో చర్చలు విఫలమవడంతో రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. వివిధ సంఘాల పిలుపు మేరకు సంయుర్త కిసాన్ మోర్చా (SKM) శుక్రవారం
Continue reading ఢిల్లీ ఛలో మార్చ్ లో విషాదం.. గుండెపోటుతో ఓ రైతు మృతి
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. కాల్పులు జరిపిన ఆర్మీ
Pak Drones | జమ్మూకాశ్మీర్ (Jammu And Kashmir) సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు మరోసారి కలకలం సృష్టించాయి. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని
Continue reading జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. కాల్పులు జరిపిన ఆర్మీ
ఢిల్లీ IIT విద్యార్థి ఆత్మహత్య
IIT student | IIT-ఢిల్లీలో చదువుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ద్రోణగిరి హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీస్ అధికారులు శుక్రవారం తెలిపారు.
Continue reading ఢిల్లీ IIT విద్యార్థి ఆత్మహత్య
Puducherry | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం అల్పాహార పథకం..!
Puducherry | పుదుచ్చేరి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నేటి నుంచి సాయంత్రం అల్పాహారం అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం నేటి (ఫిబ్రవరి
Continue reading Puducherry | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం అల్పాహార పథకం..!
ఢిల్లీ అలీపూర్లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం
ఢిల్లీ | ఢిల్లీలోని అలీపూర్ మార్కెట్ ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. పెయింట్ ఫ్యాక్టరీ వద్ద అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక
Continue reading ఢిల్లీ అలీపూర్లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం
నేడు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..!
Grameen Bharat bandh | కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా “గ్రామీణ భారత్ బంద్”కు సంయుక్త కిసాన్
Continue reading నేడు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..!