పనాజీ: మూడు రోజుల పటు గోవాలో పర్యటన చేయనున్న ప్రెసిడెంట్. ఆమె వచ్చిన రోజున పనాజీలోని ఆజాద్ మైదాన్లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం గోవాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బుధవారం ముర్ము డోనా పౌలాలోని రాజ్ భవన్లోని దర్బార్ హాల్లో గోవా విశ్వవిద్యాలయం యొక్క 34వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
మూడు రోజుల పటు గోవాలో పర్యటన చేయనున్న ప్రెసిడెంట్
Related News
Also Read