ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు అధికారిక పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పారిస్లోని ఎల్ఏ సీన్ మ్యూజికేల్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఫ్రాన్స్లోని మాస్టర్స్ చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ ఐదేళ్ల వర్క్ వీసాను మంజూరు చేసేలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.