Home   »  వార్తలు   »   మంత్రి గంగుల కుటుంబానికి షాక్

మంత్రి గంగుల కుటుంబానికి షాక్

schedule mounika

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. F.E.M.A నిబంధనలను ఉల్లంఘించారని నోటీసులు పంపింది. రూ. 4.8 కోట్ల మేర డబ్బుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. చైనాకు ఎక్స్పోర్టింగ్ విషయంలో అవకతవకలు జరిగాయని సమాచారం.

గతంలో శ్వేత గ్రానైట్స్‌కు సంబంధించి విదేశీమారక మనీ లాండరింగ్ (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్దిరోజుల ముందు ఈడీ అధికారులు మంత్రి గంగుల ఇంట్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.