కర్ణాటక: సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శివమొగ్గ జిల్లా చిక్కమగడి తండా కు చెందిన సురేష్ నాయక్ ఆత్మహత్య ఘటన వెలుగు లోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు ప్రకారం సురేష్ నాయక్ అనే వ్యక్తి వివాహిత మంజులను ప్రేమించాడు. ఆమెను అతను చాలా ఇబ్బంది పెడుతున్నాడని మంజుల అన్నయ కేసు పెట్టాడు.
వివాహితను వేధిస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు సురేష్ ని అదుపుకు లోకి తీసుకొని చిత్ర హింసలు పెట్టి వదిలేసారు ఇంకా అతని కారును విడిచిపెట్టడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు
యువకుడి ఆత్మహత్య కి పోలీసులు, వివాహిత కుటుంబ సభ్యులే కారణమని తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.