హైదరాబాద్: MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తమ పార్టీ ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకమన్నారు. హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా సవరించలేని వారు యూసీసీని ఎలా వర్తింపజేస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలని భావిస్తున్న ప్రతిపక్షాలకు వేరే ఎజెండా ఉండాలని అన్నారు. చౌదరి క్లబ్గా ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పడిందన్నారు. ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తెలంగాణ సీఎంను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. CM కేసీఆర్ సామాన్యుడు కాదని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు: అసదుద్దీన్ ఓవైసీ
Related News
Also Read