Home   »  వార్తలుజాతీయంతెలంగాణరాజకీయం   »   వరంగల్‌ MP కనిపించట్లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు…!

వరంగల్‌ MP కనిపించట్లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు…!

schedule yuvaraju

వరంగల్‌: BRS నాయకులు, వరంగల్‌ MP పసునూరి దయాకర్‌ 3 సంవత్సరాల నుండి నగర ప్రజలకు కనిపించట్లేదని, ప్రజా సేవలో లేరని వరంగల్‌ తూర్పు నియోజకవర్గ బిజెపి నాయకులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్‌, ఆడెపు వెంకటేష్‌ తదితరులు వరంగల్‌ మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరంగల్‌ MP తన పరిపాలన వైఖరి పట్ల బీజేపీ నాయకులూ మండిపడ్డారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ సురేష్‌ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.