Home   »  వార్తలు   »   ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు..

ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు..

schedule mounika

తెలంగాణ: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ పాదాలకు కొందరు వ్యక్తులు పాలతో అభిషేకం చేశారు. ఇదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. నిత్యం దొరల పాలన అంటూ విరుచుకుపడే ఈటల.. ఎలా సాటి మనుషులతో పాద పూజలు చేయించుకున్నారని, ఎందుకు పాలతో కాళ్లకు అభిషేకం చేయించుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.