Home   »  వార్తలు   »   నేడు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులరద్దీ

నేడు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులరద్దీ

schedule mounika

నేడు వేములవాడ రాజన్న ఆలయంలో శ్రవణంలోని మొదటి సోమవారం కావడంతో భక్తుల సందడి నెలకొంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు.