ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ను ఈ నెల 29 వరకు గడువును పొడిగించింది ఉన్నత విద్యామండలి. గురువారంతో వెబ్ఆప్షన్ గడువు ముగియగా.. మరో రెండు రోజులు పొడిగించింది. గతంలో వెబ్ఆప్షన్ పెట్టుకున్న విద్యార్థులు సైతం ఈ నెల 29 వరకు మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు వెబ్ ఆప్షన్ ఇవ్వని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది.
డిగ్రీ ప్రవేశాల వెబ్ఆప్షన్ గడువు పొడిగింపు
Related News
Also Read