వరంగల్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దోచుకున్న ఇద్దరు వ్యక్తులపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. లేబర్ కాలనీకి చెందిన ఐదుగురు వ్యక్తులు సుమారు 8 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగం వచ్చిందని ఓ మహిళకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. తీసుకెళ్లి ఆస్పత్రిలో చూపిస్తే నకిలీదని తేలింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు.
ఉద్యోగాలు ఇస్తానని మోసం.. ఇద్దరు అరెస్ట్
Related News
Also Read