సిద్దిపేట లో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈ రోజు ఉదయం “నడుస్తూ చెత్తను ఏరుదాం. వేరుచేద్దాం. చెత్తను తొలగిద్దాం. నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు.”
ఈ కార్యక్రమంలో పట్టణ పౌరులుగా, సామాజిక బాధ్యతగా ప్రజలందరు పాలుపంచుకున్నారు. హరీష్ మాట్లాడుతూ చెత్త కుండి లేని సిద్దిపేట గా మారుద్దాం. స్వచ్చ సిద్దిపేట గా, శుద్దిపేట గా మార్చాలని అన్నారు. తానే స్వయంగా చెత్తను తీసి చెత్తకుండీలో వేశారు.