ఈ రోజు బార్బడోస్లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. 3 గేమ్ల సిరీస్లో భాగంగా
తొలి గేమ్లో గెలిచిన భారత జట్టు 1:0 స్కోరుతో ఆధిక్యంలో ఉంది. ఈరోజు రెండో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు తొలి మ్యాచ్లో ఓడిన వెస్టిండీస్ రెండో వన్దేలోనైనా గెలిచి సిరీస్ రేసు లో నిలవాలని భావిస్తోంది. తొలి వన్దే తరహాలోనే టీమిండియా కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు.