Home   »  జీవన శైలితెలంగాణవార్తలు   »   మెదక్‌: రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి

మెదక్‌: రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి

schedule yuvaraju

మెదక్: మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పూజారి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు.

సిద్ధాపూర్‌లోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజారి గా పనిచేస్తున్న రాజేశ్వరశర్మ(38) మంగళవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో రామాయంపేటకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్‌ కారును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శర్మను ఆసుపత్రికి తరలించగా ఈ ఉదయం మృతి చెందాడు.