సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు నీటి పారుదల శాఖపై స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఇంజనీర్స్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్స్, అధికారులను సీఎస్ రజత్ కుమార్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు వరద నీరును అంచనా వేయాలని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు వద్దకు ఎవరినీ అనుమతించొద్దన్నారు.
నీటి పారుదల శాఖపై సమీక్ష..
Related News
Also Read