పార్లమెంట్ ఉభయ సభల సమావేశాల ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆప్యాయంగా పలకరించారు. సోనియా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత మణిపూర్ అల్లర్లు, తాజా ఘటనపై చర్చించాలని మోదీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి తెలిపారు.
సోనియా జీ.. కైసే హే….?
Related News
Also Read