తెలంగాణ: జమ్మికుంట జిల్లాలోని గుడి చెరువులో ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఒక కుటుంబంలోని తొమ్మిది మంది బిజిగిరి షరీఫ్ గ్రామాన్ని సందర్శించారు. ఈ ఉదయం ఆలయ చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన వాళ్లలో ఇద్దరు నీటిలో మునిగి మృతి తెలిపారు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.
వారు ఎలా జారిపడ్డారు ఇంతమంది ఉండగా ఎలా జరిగింది అనే కోణంలో కేసు నమోధు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.