కాంగ్రెస్ పార్టీలో చేరనున్న BRS పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. BRS తొలి జాబితాలో రేఖా నాయక్ కు చోటు దక్కకపోవడంతో, జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసంలో పార్టీ కండువా కప్పి శ్యామ్నాయక్ను పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రేఖానాయక్కు చోటు దక్కలేదు. రేఖానాయక్ స్థానంలో భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్ కు చోటు కల్పించారు. సీటు కోల్పోవడంతో రేఖానాయక్ భర్త శ్యామ్నాయక్ కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరనున్న BRS ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా
Related News
Also Read