సనాతన ధర్మం పై తమిళనాడు యువజన, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మం అంటే వేదమే ఆధారమైనటువంటి ధర్మం దానికి వ్యతిరేకంగా మాట్లాడారంటే శ్రీరాముడు, కృష్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా మాట్లాడటాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి. సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్లనే ఎన్నుకోవాలని తమిళనాడు భక్తులకు చెప్తామని ఆయన పేర్కొన్నారు.
ఉదయనిధి స్టాలిన్ పై మండిపడ్డ సీఎస్ రంగరాజన్
Related News
Also Read