Home   »  రాజకీయంతెలంగాణవార్తలు   »   శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా… దాసోజు శ్రవణ్

శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా… దాసోజు శ్రవణ్

schedule sirisha

హైదరాబాద్: తనపై ఎంతో నమ్మకంతో, ఆప్యాయతతో గవర్నర్ కోటాలో MLC పదవికి నామినేట్ చేసిన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆశీర్వాదాలు తీసుకున్న BRS సభ్యుడు, న్యాయవాది, సామాజిక కార్యకర్త, సామాజిక న్యాయం & జాతీయవాదం యొక్క ప్రతిపాదకుడు దాసోజు శ్రవణ్.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కొనసాగుతున్న అభివృద్ధి కోసం, బిఆర్ఎస్ పార్టీని అధికారం లోకి తీసుకువచ్చి, కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచేంత వరకు అహర్నిశలు కృషి చేస్తాను అని తెలిపారు.