Home   »  రాజకీయం   »   CM కి హైకోర్టు షోకాజ్ నోటీసులు…!

CM కి హైకోర్టు షోకాజ్ నోటీసులు…!

schedule mahesh

రాజస్థాన్ : రాజస్థాన్‌ CM అశోక్‌ గెహ్లాట్ కి ఆ రాష్ట్ర హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇటీవలే మీడియా సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ కోర్టు తీర్పుల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో CM అశోక్‌ గెహ్లాట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది.