Home   »  రాజకీయం   »   బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో నీలం మధుకి అన్యాయం..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో నీలం మధుకి అన్యాయం..

schedule mounika

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో.. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం పటాన్చెరువు ఎమ్మెల్యే టికెట్ మహిపాల్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో నీలం మధుకి అన్యాయం జరిగిందని, కనీసం నాలుగు స్థానాలు కేటాయించాలని, ముఖ్యంగా పటాన్చెరువు ఎమ్మెల్యే టికెట్ సమర్ధుడైన, సేవా భావం కలిగిన నీలం మధు కు కేటాయించాలని డిప్యూటీ స్పీకర్, ముదిరాజ్ కులస్తుల రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్, మంత్రి హరీష్ రావు ను కలిసి విన్నవించారు.ఇదిలా ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారు.